నేడు'అంకుర భారత్‌' పథకం ప్రారంభం

- January 16, 2016 , by Maagulf
నేడు'అంకుర భారత్‌' పథకం ప్రారంభం

'అంకుర భారత్‌' పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గ సూచీ విడుదల చేయనున్నారు. పదేళ్లలో లక్ష అంకురాలు ఏర్పటయ్యే అవకాశముందని, 50వేల కోట్ల డాలర్ల సంపద సమకూరుతుందని కేంద్రం అంచనావేస్తోంది. అంకురభారత్‌ ద్వారా 35లక్షల మందికి ఉపాధి మార్గాలు అభిస్తాయని భావిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com