బీజేపీ సీనియర్ నేత రామారావు మృతి ..
- January 17, 2016
సిక్కిం మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత రామారావు ఇవాళ హైదరాబాద్లో కన్నుమూశారు. 81 ఏళ్ల రామారావు అనారోగ్యంతో జూబ్లిహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామారావు 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. 1956లో జన్సంఘ్లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించి 2002 నుంచి 2005వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఆయన 4సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









