బీజేపీ సీనియర్ నేత రామారావు మృతి ..
- January 17, 2016
సిక్కిం మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత రామారావు ఇవాళ హైదరాబాద్లో కన్నుమూశారు. 81 ఏళ్ల రామారావు అనారోగ్యంతో జూబ్లిహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామారావు 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. 1956లో జన్సంఘ్లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించి 2002 నుంచి 2005వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఆయన 4సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







