ఎన్టీఆర్ ఘాట్లో సీఎం కుటుంబసభ్యులు ఎన్టీఆర్కు ఘన నివాళి
- January 17, 2016
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిలు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర టీడీపీ నేత మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఘాట్లో సర్వమత ప్రార్థనలకు అధికారులు అనుమతించకపోవడంపై నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







