సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ పర్యటన..
- January 17, 2016
భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అంతకు ముందు ఆమె జెరూసలెంలోని క్రీస్తు పుట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. సాయంత్రం ఆమె ఇజ్రాయెల్లోని ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







