కథనం చిత్రo ఆడియో విడుదల..

- January 19, 2016 , by Maagulf
కథనం  చిత్రo ఆడియో విడుదల..

రంజిత్‌, అర్చన జంటగా సాయికిరణ్‌ ముక్కామల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కథనం. ఈ చిత్ర ఆడియోను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సాబు వర్గీన్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్‌, కోదండ రామిరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com