కథనం చిత్రo ఆడియో విడుదల..
- January 19, 2016
రంజిత్, అర్చన జంటగా సాయికిరణ్ ముక్కామల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కథనం. ఈ చిత్ర ఆడియోను మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సాబు వర్గీన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, కోదండ రామిరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







