ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ నిర్వహించనున్న ఇండియన్ ఎంబసీ
- February 08, 2020
మస్కట్: ఒమన్లో ఇండియన్ నేషనల్, తమ కన్సెర్న్స్ని వినిపించేందుకోసం ఇండియన్ ఎంబసీ ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒమన్లో ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంబసీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ, ఇండియన్ అంబాసిడర్కి ప్రత్యక్షంగా తమ వినతుల్ని అందించే అవకాశం భారత పౌరులకు వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







