ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ నిర్వహించనున్న ఇండియన్ ఎంబసీ
- February 08, 2020
మస్కట్: ఒమన్లో ఇండియన్ నేషనల్, తమ కన్సెర్న్స్ని వినిపించేందుకోసం ఇండియన్ ఎంబసీ ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒమన్లో ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంబసీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ, ఇండియన్ అంబాసిడర్కి ప్రత్యక్షంగా తమ వినతుల్ని అందించే అవకాశం భారత పౌరులకు వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!