రేస్ని స్పాన్సర్ చేసిన దుబాయ్ స్టూడియో సిటీ
- February 08, 2020
దుబాయ్ విమెన్ టూర్ - సెలబ్రేటింగ్ ది దుబాయ్ విమెన్ టూర్ 2020 ఛాలెంజ్ రేజ్లో 80 మంది ఎమిరేటీ మరియు వలస సైక్లిస్ట్లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల లూప్లో యూఏఈలోని షార్జాలోగల అల్ హమ్రియాలో ఈ కార్యక్రమం జరిగింది. అమెచ్యూర్ సైక్లిస్టులందరికీ ఈ రేస్లో పాల్గొనే అవకాశం కల్పించారు. మిడిల్ ఈస్ట్లో తొలి మహిళా ప్రొఫెషనల్ సైక్లింగ్ రేస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓపెన్ మేల్ కేటగిరీలో మన్సూర్ తని మరియు అహ్మద్ అల్ బ్లూషి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో సమాహ్ ఖాలెద్ సత్తా చాటారు. విజేతల మధ్య సెకెను కంటే తక్కువ తేడా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







