రేస్ని స్పాన్సర్ చేసిన దుబాయ్ స్టూడియో సిటీ
- February 08, 2020
దుబాయ్ విమెన్ టూర్ - సెలబ్రేటింగ్ ది దుబాయ్ విమెన్ టూర్ 2020 ఛాలెంజ్ రేజ్లో 80 మంది ఎమిరేటీ మరియు వలస సైక్లిస్ట్లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల లూప్లో యూఏఈలోని షార్జాలోగల అల్ హమ్రియాలో ఈ కార్యక్రమం జరిగింది. అమెచ్యూర్ సైక్లిస్టులందరికీ ఈ రేస్లో పాల్గొనే అవకాశం కల్పించారు. మిడిల్ ఈస్ట్లో తొలి మహిళా ప్రొఫెషనల్ సైక్లింగ్ రేస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓపెన్ మేల్ కేటగిరీలో మన్సూర్ తని మరియు అహ్మద్ అల్ బ్లూషి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో సమాహ్ ఖాలెద్ సత్తా చాటారు. విజేతల మధ్య సెకెను కంటే తక్కువ తేడా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







