రేస్ని స్పాన్సర్ చేసిన దుబాయ్ స్టూడియో సిటీ
- February 08, 2020
దుబాయ్ విమెన్ టూర్ - సెలబ్రేటింగ్ ది దుబాయ్ విమెన్ టూర్ 2020 ఛాలెంజ్ రేజ్లో 80 మంది ఎమిరేటీ మరియు వలస సైక్లిస్ట్లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల లూప్లో యూఏఈలోని షార్జాలోగల అల్ హమ్రియాలో ఈ కార్యక్రమం జరిగింది. అమెచ్యూర్ సైక్లిస్టులందరికీ ఈ రేస్లో పాల్గొనే అవకాశం కల్పించారు. మిడిల్ ఈస్ట్లో తొలి మహిళా ప్రొఫెషనల్ సైక్లింగ్ రేస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓపెన్ మేల్ కేటగిరీలో మన్సూర్ తని మరియు అహ్మద్ అల్ బ్లూషి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాగా, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో సమాహ్ ఖాలెద్ సత్తా చాటారు. విజేతల మధ్య సెకెను కంటే తక్కువ తేడా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







