రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఆమ్నెస్టీ లేదు
- February 20, 2020కువైట్:ఈ ఏడాది ఆమ్నెస్టీ, రెసిడెన్సీ ఉల్లంఘనులకు లేదని తెలుస్తోంది. ఉల్లంఘనుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారనీ, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్ లేదా ఇతర గల్ఫ్ దేశాలకు ఐదేళ్ళదాకా తిరిగి రానిచ్చే అవకాశం లేదని సమాచారం. ఓ రిపోస్ట్ ప్రకారం, స్పాన్సర్స్ ద్వారా ఉద్యోగాలు పొందినవారు, ఆ తర్వాత స్పాన్సర్ని కాదని, వేరే వారి వద్ద పని కుదుర్చుకుని, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారనీ, ఈ సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోయిందనీ, క్షమాభిక్ష ద్వారా ఇలాంటివారు తగిన జరీమానాలు చెల్లించకుండా సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారనీ తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన