వలస మహిళపై దాడి
- February 20, 2020బహ్రెయిన్:సల్మానియాలో ఓ వలస మహిళపై దాడి జరిగింది. సెంట్ మేరీస్ ఆర్తోడాక్స్ చర్చి వద్ద ఈ ఘటన జరిగింది. బాధితురాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న నర్సుగా గుర్తించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదలయ్యింది. మహిళ వెనకాలే వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై వున్నపళంగా దాడి చేశాడనీ, తీవ్రంగా కొట్టిన అనంతరం అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడనీ వీడియోని బట్టి అర్థమవుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు