మలేషియా లో ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న పివి సింధు
- January 24, 2016
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై గెలిచి టైటిల్ ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంత ఆకట్టుకున్న సింధు.. ఫైనల్లో కూడా అదే ఆట తీరును కనబరిచి ట్రోఫీని అందుకుంది. 32 నిమిషాల్లో వరుస సెట్లను గెలిచిన సింధుకు క్రిస్టీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









