మలేషియా లో ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న పివి సింధు

- January 24, 2016 , by Maagulf
మలేషియా లో ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న పివి సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై గెలిచి టైటిల్ ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంత ఆకట్టుకున్న సింధు.. ఫైనల్లో కూడా అదే ఆట తీరును కనబరిచి ట్రోఫీని అందుకుంది. 32 నిమిషాల్లో వరుస సెట్లను గెలిచిన సింధుకు క్రిస్టీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com