సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- April 18, 2026
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లోని నడిరోడ్డు పై ఒక వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి.
ఈ అగ్నిప్రమాదాన్ని తక్షణమే ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను ముందే గ్రహించిన డ్రైవర్, ప్రయాణికులు కారు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







