సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- April 18, 2026
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లోని నడిరోడ్డు పై ఒక వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి.
ఈ అగ్నిప్రమాదాన్ని తక్షణమే ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను ముందే గ్రహించిన డ్రైవర్, ప్రయాణికులు కారు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









