కోవిడ్19 పేరుతో మోసాలు: అథారిటీస్ హెచ్చరిక
- April 02, 2020మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్19) పేరుతోనూ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు అథారిటీస్ హెచ్చరించాయి. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్కి చెందిన కొన్ని మొబైల్ ఫోన్లకు కోవిడ్19 పేరుతో ఎస్ఎంఎస్లు వస్తున్నాయనీ, వాటిల్లో లింక్స్ని క్లిక్ చేస్తే ఆన్లైన్ మోసాలకు గురయ్యే అవకాశముందని ఆ ప్రకటనలో హెచ్చరించారు అధికారులు. అనుమానిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ