యూఏఈ:వీసా సంబంధిత జరీమానాలపై ఉపశమనం
- April 02, 2020యూఏఈలో రెసిడెన్సీ మరియు వీసా హోల్డర్స్కి ఊరట. మూడు నెలలపాటు ఓవర్ స్టే జరీమానాల్ని ఉపసంహరిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, యూఏఈ వెలుపల వున్నవారికి కూడా ఈ జరీమానాల ఉపసంహరణ వర్తిస్తుందని చెప్పారు. జిడిఆర్ఎఫ్ఎ సిబ్బంది కోసం రిమోట్ వర్కింగ్ని యాక్టివేట్ చేశామని తెలిపారాయన. ఫ్రంట్లైన్ ఆఫీసుల ఎంట్రీ పాయింట్స్లో కోవిడ్19 పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారాయన.
యూ.ఏ.ఈ వీసాలు ఉన్నవారు ఏదైనా విచారణ కోసం అమెర్ కాల్ సెంటర్ 8005111 కు కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు