ప్రధానమంత్రి దేశవాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

- January 25, 2016 , by Maagulf
ప్రధానమంత్రి దేశవాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యంగ నిర్మాతలందరికి ఘననివాళి అర్పించిన ప్రధాని రాజ్యంగ నిర్మాణ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించిన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని కొనియాడుతూ వందనాలు సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com