ప్రధానమంత్రి దేశవాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
- January 25, 2016
67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యంగ నిర్మాతలందరికి ఘననివాళి అర్పించిన ప్రధాని రాజ్యంగ నిర్మాణ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించిన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని కొనియాడుతూ వందనాలు సమర్పించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







