2016లో యూఏఈ ఎంప్లాయీస్కి 10 శాతం వేతనాల్లో వృద్ధి
- January 26, 2016
యూఏఈ మరియు జిసిసిలో ఉద్యోగులు ఈ ఏడాది 10 శాతం వేతనాల్లో వృద్ధి పొందవచ్చునని అంచనాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం వేతనాల్లో పెంపు అధికారికంగా లేకపోయినప్పటికీ 49 శాతం మంది 10 శాతానికి పైగా వేతన పెంపును అందుకున్నట్లు తెలియవస్తుంది. ఆయా విభాగాల్లో వారు సాధించిన ప్రగతికి ఈ వేతన పెంపు వర్తించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంవత్సరం కూడా 10 శాతం 'హైక్' ఉంటుంది. అయితే అన్ని విభాగాలకూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో మాత్రమే కొందరికి ఈ పెంపు ఉండవచ్చు. 200 మంది యజమానులు, 2400 మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొనగా, వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరల పతనం ప్రధానంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







