త్రివర్ణ పతాకాల సోభలో దుబాయ్

- January 26, 2016 , by Maagulf

భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు  దుబాయ్ ఇండియన్  ఎంబసీలో  భారతీయులు  అందరి  మధ్య  ఘనంగా  వేడుకలు జరుపుకున్నారు.ముందుగా జెండా వందనం చేసారు. ఈ  కార్యక్రమములో ప్రవాస భారతీయులును  ఉద్దేశించి అంబాసిడర్ టి.పి. సీతారాం ప్రసంగించారు.భారతీయులు  అంతా కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నారు.అలాగే  రెండు  తెలుగు  రాష్ట్రాల  ప్రజలకు  శుభాకాంక్షలు  తెలియజేసారు.సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com