త్రివర్ణ పతాకాల సోభలో దుబాయ్
- January 26, 2016
భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దుబాయ్ ఇండియన్ ఎంబసీలో భారతీయులు అందరి మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ముందుగా జెండా వందనం చేసారు. ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులును ఉద్దేశించి అంబాసిడర్ టి.పి. సీతారాం ప్రసంగించారు.భారతీయులు అంతా కలిసి మెలిసి ఉండాలని కోరుకున్నారు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించారు.


తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









