బహ్రెయిన్ లో ఘనంగా 'గణతంత్ర దినోత్సవ' వేడుకలు
- January 26, 2016
భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీలో భారతీయులు అందరి మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులును ఉద్దేశించి అంబాసిడర్ అలోక్ సిన్హా ప్రసంగించారు.భారతీయులు సుఖసంతోషాలతో ఉండాలని శాంతి సౌభాగ్యాలు విరజిల్లాలని దేశ రక్షక దళాలుకి సెల్యూట్ చేసారు.వాసుదేవరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమములో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.అలాగే తెలుగు వారు రాజశేఖర్,హరిబాబు,శివకుమార్ పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







