వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 10, 2020
మనామా: కోవిడ్ 19 ( కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టడంలో హెల్త్ మినిస్ట్రీ అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రొఫెసర్ ఫైకా బింట్ సయీద్ అల్ సలెహ్ చెప్పారు. సిటిజన్స్ మరియు రెసిడెంట్స్కి ఆరోగ్యపరమైన, భద్రత పరమైన చర్యలు తీసుకునే క్రమంలో సాంకేతికతను జోడిస్తున్నామని ఆయన వివరించారు. వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఫైకా బింట్ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నట్లు ఫైకా బింట్ పేర్కొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







