వెహికిల్‌ ఇన్‌స్పెక్షన్‌ సెంటర్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

- April 10, 2020 , by Maagulf
వెహికిల్‌ ఇన్‌స్పెక్షన్‌ సెంటర్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

మనామా: కోవిడ్‌ 19 ( కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టడంలో హెల్త్‌ మినిస్ట్రీ అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రొఫెసర్‌ ఫైకా బింట్‌ సయీద్‌ అల్‌ సలెహ్‌ చెప్పారు. సిటిజన్స్‌ మరియు రెసిడెంట్స్‌కి ఆరోగ్యపరమైన, భద్రత పరమైన చర్యలు తీసుకునే క్రమంలో సాంకేతికతను జోడిస్తున్నామని ఆయన వివరించారు. వెహికిల్‌ ఇన్‌స్పెక్షన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఫైకా బింట్‌ సయీద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నట్లు ఫైకా బింట్‌ పేర్కొన్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com