పడేసావే చిత్రo ఆడియో విడుదల..
- January 26, 2016
కార్తిక్రాజు, నిత్యాశెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పడేసావే. చునియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. కథానాయికలు నిత్యాశెట్టి, సామ్లతో నాగార్జున స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రకాశ్రాజ్, బి.గోపాల్, రాఘవేంద్రరావు, అలీ, ఎస్.గోపాల్రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, లావణ్య త్రిపాఠి, కల్యాణ్కృష్ణ, అనూప్ రూబెన్స్, నాగ సుశీల తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









