పడేసావే చిత్రo ఆడియో విడుదల..
- January 26, 2016
కార్తిక్రాజు, నిత్యాశెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పడేసావే. చునియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. కథానాయికలు నిత్యాశెట్టి, సామ్లతో నాగార్జున స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రకాశ్రాజ్, బి.గోపాల్, రాఘవేంద్రరావు, అలీ, ఎస్.గోపాల్రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, లావణ్య త్రిపాఠి, కల్యాణ్కృష్ణ, అనూప్ రూబెన్స్, నాగ సుశీల తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







