రైతన్నను కాపాడుకుందాం!- సాయికుమార్
- April 15, 2020
కరోనా విధ్వంశం రైతుపైనా తీవ్రంగా ఉంది. పండించిన పంట అమ్ముడుపోని పరిస్థితి. దీనిపై నటుడు సాయికుమార్ తనదైన సందేశం ఇచ్చారు.
సాయికుమార్ మాట్లాడుతూ-``జై రైతన్న ..రైతు దేశానికి వెన్నె ముక. రైతు లేనిదే మనం లేం. కరోనా దాడి వేళ రైతన్న ఇబ్బందిలో ఉన్నారు. అరటి, బత్తాయి, నిమ్మ, జామ వీటన్నిటినీ కొనుక్కుని తిందాం. రోగ నిరోధకత పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. రైతుకు మనం అవసరం. మనకు రైతు అవసరం. దేశాన్ని కాపాడుకుందాం.. జైహింద్`` అంటూ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







