ఖతార్ లో మరణించిన ఆంధ్ర మహిళ

- January 27, 2016 , by Maagulf

ఖతార్ లో మరణించిన కీ.శే. శ్రీమతి నల్ల లలితమ్మ గారి శవపేటిక ఖతార్ ఎయిర్  లైన్స్ విమానం (QR-500) లో తేది: 27-01-2016 న తెల్లవారు జామున ఉ.02.15 ని.లకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నది. హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఆమె స్వగ్రామం నల్లవారిపేట (నిమ్మకాయల కొత్తపల్లి), ఉప్పలగుప్తం మండలం, తూర్పు గోదావరి జిల్లా వరకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై డిపార్టుమెంటు వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com