ఖతార్ లో మరణించిన ఆంధ్ర మహిళ
- January 27, 2016
ఖతార్ లో మరణించిన కీ.శే. శ్రీమతి నల్ల లలితమ్మ గారి శవపేటిక ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం (QR-500) లో తేది: 27-01-2016 న తెల్లవారు జామున ఉ.02.15 ని.లకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నది. హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఆమె స్వగ్రామం నల్లవారిపేట (నిమ్మకాయల కొత్తపల్లి), ఉప్పలగుప్తం మండలం, తూర్పు గోదావరి జిల్లా వరకు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై డిపార్టుమెంటు వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







