20 స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల....
- January 27, 2016
స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 20 ప్రధాన నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించనుంది. 97 నగరాలు స్మార్ట్ సిటీల జాబితాలో పోటీపడ్డాయి. మొదట దఫాలో భాగంగా విజేతలుగా ఎంపిక చేసిన 20 ప్రధాన నగరాల జాబితాను నేడు ప్రకటించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నీళ్లు, విద్యుత్ సరఫరా, మురుగునీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ, ప్రజా రవాణా, ఐటీ కనెక్టివిటీ, ఇ-గవర్నెస్, సమర్థవంతమైన పట్టణ చైతన్యం, పౌరుల భాగస్వామ్యం వంటి తదితర విభాగాల్లో స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరాన్ని అభివృద్ధి పరుచనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







