ఎంసీఎల్‌ టీ.20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం .

- January 27, 2016 , by Maagulf
ఎంసీఎల్‌ టీ.20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం .

రిటైర్డ్‌ సూపర్‌ స్టార్‌ క్రికెటర్లతో కూడిన మాస్టర్స్‌ చాంపియన్స్‌ లీగ్‌(ఎంసీఎల్‌) టీ.20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలోని జెమినీ అరేబియన్స్‌, జాక్వెస్‌ కలీస్‌ నాయకత్వంలోని లిబ్రా లెజెండ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానునంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com