ఒమన్:1,318 కొత్త కేసులు, 3 మరణాలు
- June 23, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కొత్తగా 1,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 853 మంది ఒమనీయులు, 465 రెసిడెంట్స్ కరోనా బారిన పడ్డారు తాజాగా. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో 3,940 పరీక్షలు నిర్వహించారు. మొత్తం మరణాల సంఖ్య 140గా వుంది. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. ఇప్పటిదాకా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,279గా వుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







