ఒమన్:1,318 కొత్త కేసులు, 3 మరణాలు
- June 23, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కొత్తగా 1,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 853 మంది ఒమనీయులు, 465 రెసిడెంట్స్ కరోనా బారిన పడ్డారు తాజాగా. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో 3,940 పరీక్షలు నిర్వహించారు. మొత్తం మరణాల సంఖ్య 140గా వుంది. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. ఇప్పటిదాకా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,279గా వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?