గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సినిమా దర్శకుడు శశీ
- July 05, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో అడవి శేషు (మేజర్ సినిమా) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఖాజాగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటిన దర్శకుడు శశీ (మేజర్ సినిమా)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి ఛాలెంజ్ ను చేపట్టారని ప్రతి ఒక్కరం మొక్కలను పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా నా మిత్రులు శరత్ చంద్ర; అనురాగ్ మారెడ్డి లను మొక్కలు నాటిన ఛాలెంజ్ ఇచ్చాను అని తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







