గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి రుహనీ శర్మ
- July 11, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హిట్ సినిమా దర్శకుడు కోలన్ శైలేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు హిమాచల్ ప్రదేశ్ లో మొక్కలు నాటిన హీట్ సినిమా హీరోయిన్ రుహనీ శర్మ
తను మొక్కలు నాటిన విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి నన్ను భాగస్వామ్యం చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ చాలెంజ్ ను స్వీకరించి తన మిత్రులు, అభిమానులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు