గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి రుహనీ శర్మ
- July 11, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హిట్ సినిమా దర్శకుడు కోలన్ శైలేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు హిమాచల్ ప్రదేశ్ లో మొక్కలు నాటిన హీట్ సినిమా హీరోయిన్ రుహనీ శర్మ
తను మొక్కలు నాటిన విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి నన్ను భాగస్వామ్యం చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఈ చాలెంజ్ ను స్వీకరించి తన మిత్రులు, అభిమానులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







