కువైట్:రెంట్ చెల్లించని వారిపై 125 కేసుల నమోదు
- July 13, 2020
కువైట్ సిటీ:కోర్ట్, రీ-ఓపెనింగ్ అనంతరం 416 కొత్త కేసుల్ని రిసీవ్ చేసుకుంది. వీటిల్లో 125 కేసులు రెంట్ చెల్లించని టెనెంట్స్కి సంబంధించినవి. కరోనా వైరస్ నేపథ్యంలో వీరంతా ఇంటి అద్దెలు చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అపాయింట్మెంట్స్ దొరుకుతుండడంతో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యిందనీ, ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యేందుకు ఆస్కారం వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది టెనెంట్స్ ఆర్థిక ఇబ్బందులతో అద్దెలు చెల్లించలేకపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు