కువైట్:రెంట్ చెల్లించని వారిపై 125 కేసుల నమోదు
- July 13, 2020
కువైట్ సిటీ:కోర్ట్, రీ-ఓపెనింగ్ అనంతరం 416 కొత్త కేసుల్ని రిసీవ్ చేసుకుంది. వీటిల్లో 125 కేసులు రెంట్ చెల్లించని టెనెంట్స్కి సంబంధించినవి. కరోనా వైరస్ నేపథ్యంలో వీరంతా ఇంటి అద్దెలు చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అపాయింట్మెంట్స్ దొరుకుతుండడంతో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యిందనీ, ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యేందుకు ఆస్కారం వుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది టెనెంట్స్ ఆర్థిక ఇబ్బందులతో అద్దెలు చెల్లించలేకపోయారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









