ఫ్లీట్ రివ్యూను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- February 04, 2016
నగరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారరభించారు. ఈ సందర్భంగా విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఐఎఫ్ఆర్ గ్రామం రూపకల్పన జరిగింది. నేవీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పవరకు వచ్చిన మార్పులపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా విశాఖ సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. విద్యుత్ కాంతులతో సాగర తీరం కళకళలాడుతోంది. అంతకుముందు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు ఆర్మీ చీఫ్ ధోవన్, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి తదితరులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







