ఫ్లీట్ రివ్యూను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- February 04, 2016
నగరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారరభించారు. ఈ సందర్భంగా విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఐఎఫ్ఆర్ గ్రామం రూపకల్పన జరిగింది. నేవీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పవరకు వచ్చిన మార్పులపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా విశాఖ సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. విద్యుత్ కాంతులతో సాగర తీరం కళకళలాడుతోంది. అంతకుముందు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు ఆర్మీ చీఫ్ ధోవన్, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి తదితరులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









