28 గంటల పాటు నీటి కొరతను ఎదుర్కోనున్న మస్కట్ వాసులు
- February 05, 2016
తాగునీటిని సరఫరా చేసే భారీ నీటిగోట్టం ఒకటి అకస్మాతుగా పేలిపోవడంతో అల్ సీబ్ విలయాట్ నివాశిథులకు మరో 28 గంటలపాటు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. నేడు ( శుక్రవారం ) రాత్రి 8:30 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర మరియు దక్షిణ మబెల సుర్ అల్ హదీద్, అల్ శరధి, అల్ మనుమా ప్రాంతాల నివాసితులకు ఈ నీటి కోత తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. పేలిపోయిన నీటిగోట్టంను మరమ్మతు చేయడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని విద్యుత్ మరియు నీటి నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









