నేటి నుంచి ప్రారంభం కానున్న2016 షార్జా లైట్ ఫెస్టివల్
- February 05, 2016
అల్ కసిమియ విశ్వ విద్యాలయంలో 2016 షార్జా లైట్ ఫెస్టివల్ ఆరవ దఫా వేడుక శుక్రవారం నుంచి ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 100 కుటుంబాల వాళ్ళు ఈ ఉత్సవంను తిలకించేందుకు ఇప్పటకేవిచ్చేశారు. ప్రకాశవంతమైన రంగు రంగుల కాంతులీనే రూపాలు మరియు వివిధ నమూనాలు సందర్శకులను సమ్మోహనపరచనున్నాయి. ఈ అధ్బుత దృశ్యాలను తమ కెమెరాలలో బంధించేందుకు పలువురు ఫోటోగ్రాఫేర్లుఆత్రుత పడటం గమనించవచ్చు. రానున్న 10 రోజులలో ప్రతి రొజూ సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకజరుగుతుందని, వారంతంలో ( శని , ఆది వారాల్లో ) సాయంత్రం 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు జరగనున్నట్లునిర్వాహకులు తెలియచేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 30 శాతం మంది వీక్షకులు షార్జా లైట్ ఫెస్టివల్ కుహాజరుకాబోతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







