విశాఖ లో మారిటైమ్ హెరిటేజ్ ఈ-పుస్తకాన్ని ఆవిష్కరించిన మోది
- February 07, 2016
విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనలో మారిటైమ్ హెరిటేజ్ ఈ-పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. నౌకదళ ప్రదర్శనను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. విన్యాసాల గురించి నౌకదళ కమాండర్ ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా నౌకదళ విన్యాసాలు అబ్బురపరిచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







