ఆసిస్ లో భారత్ మహిళల జట్టు ఘన విజయం
- February 07, 2016
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ మహిళల జట్టును కెప్టెన్ మిథాలీరాజ్ (89: 113 బంతుల్లో 12×4) సమయోచిత అర్ధ శతకంతో గెలిపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ జట్టులో ఫెర్రీ (50: 92 బంతుల్లో 3×4), అలెక్స్ బ్లాక్వెల్ (60: 64 బంతుల్లో 7×4) అర్ధ శతకాలతో రాణించారు. భారత్ బౌలర్లలో శిఖా ఫాండే (3/50), రాజేశ్వరి (2/41), జులాన్ గోసామి (1/33) ఆస్ట్రేలియాను బౌలింగ్తో కట్టడి చేయగలిగారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









