ఆసిస్ లో భారత్ మహిళల జట్టు ఘన విజయం
- February 07, 2016
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ మహిళల జట్టును కెప్టెన్ మిథాలీరాజ్ (89: 113 బంతుల్లో 12×4) సమయోచిత అర్ధ శతకంతో గెలిపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ జట్టులో ఫెర్రీ (50: 92 బంతుల్లో 3×4), అలెక్స్ బ్లాక్వెల్ (60: 64 బంతుల్లో 7×4) అర్ధ శతకాలతో రాణించారు. భారత్ బౌలర్లలో శిఖా ఫాండే (3/50), రాజేశ్వరి (2/41), జులాన్ గోసామి (1/33) ఆస్ట్రేలియాను బౌలింగ్తో కట్టడి చేయగలిగారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







