కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని : కేసీఆర్
- February 07, 2016
కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. కృష్ణా పుష్కరాలపై ఆదివారం ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. కృష్ణా పుష్కరాలు తెలంగాణలో రెండు జిల్లాల్లోనే జరుగుతుండటంతో 50 పుష్కర ఘాట్లను నిర్మించాలన్నారు. కృష్ణా నది వరకు వెళ్లేందుకు రహదారుల నిర్మాణాన్ని యుద్ధప్రాతపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







