కువైట్:విజిట్,రెసిడెన్సీ వీసా మూడు నెలల పొడిగింపు
- August 26, 2020
కువైట్ సిటీ: విజిట్, రెసిడెన్సీ వీసాలపై కువైట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కోవిడ్ వల్ల దేశంలో చిక్కుకుపోయిన ప్రవాసులకు ఊరటనిచ్చేలా అన్ని విజిట్, రెసిడెన్సీ వీసాల గడువును మూడు నెలలు పెంచుతున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనున్న విజిట్, రెసిడెన్సీ వీసాదారులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర సంస్థలు తిరిగి తెరచుకున్న తరువాత రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలలో సందర్శకుల రద్దీని తగ్గించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







