వలసదారుల ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఫీజు ఎగ్జంప్షన్ పీరియడ్ ప్రకటన
- August 26, 2020
మనామా:వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోపు ఓ ఎంప్లాయర్ నుంచి మరో ఎంప్లాయర్కి మారే అవకాశాన్ని సస్పెండ్ చేసింది ఎల్ఎంఆర్ఎ. ఈ నేపథ్యంలో, వలస కార్మికుడ్ని మార్చే క్రమంలో ప్రస్తుత ఎంప్లాయర్, పర్మిట్ క్యాన్సిలేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా కొత్త ఎంప్లాయర్, కొత్త వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఎంప్లాయర్, మొదటి ఎంప్లాయర్కి మిగతా ఫీజుని చెల్లించాల్సి వుంటుంది. జులై 1, 2020 నుండి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఇది అందుబాటులో వుంటుందనీ, ఎల్ఎంఆర్ఎ క్లయింట్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధిత వివరాలు తెలపాలనీ, ఎలాంటి డిస్ ఎగ్రిమెంట్స్ వున్నా ఇ-టికెట్ని ఇ-సపోర్ట్ సిస్టం ద్వారా సమర్పించాలని అధికారుఉల సూచించారు. వలసదారుడ్ని మరో బ్రాంచ్కి సేవ్ు బేస్ సిఆర్ ప్రాసెస్ ద్వారా పంపాలనుకుంటే, ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ మేరకు ఎల్ఎంఆర్ఎని సందర్శించడం లేదా ఇ-టికెట్ని ఇ-సపోర్ట్ సిస్టంకి సమర్పించడం చేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







