ఏపీలో కొత్తగా 10,776 కరోనా పాజిటివ్ కేసులు
- September 04, 2020
అమరావతి:ఏపీ లో శుక్రవారం కొత్తగా 10,776 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,776 మందికి పాజిటివ్గా నిర్థారణయింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 4,76,506కు పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 12,334 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,70,163కు చేరింది.
కరోనాతో కొత్తగా 76 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4276గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 39,65,694 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 12.02 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







