ఏపీలో కొత్తగా 10,776 కరోనా పాజిటివ్ కేసులు
- September 04, 2020
అమరావతి:ఏపీ లో శుక్రవారం కొత్తగా 10,776 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,776 మందికి పాజిటివ్గా నిర్థారణయింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 4,76,506కు పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 12,334 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,70,163కు చేరింది.
కరోనాతో కొత్తగా 76 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4276గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 39,65,694 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 12.02 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!









