కోవిడ్ 19తో సౌదీ లో 4 వేలు దాటిన మరణాలు
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వైరస్ బారిన పడి మరో 33 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా మృతుల సంఖ్య 4,015కి చేరింది. మరోవైపు సౌదీ వ్యాప్తంగా కొత్తగా 822 మందికి వైరస్ సోకింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు జెడ్డాలో 48, మక్కాలో 48, దమ్మమ్ 45, రియాద్ 41, మదీనాలో 40 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. లేటెస్ట్ గా మరో 1,099 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,95,063 మందికి చేరింది.
తాజా వార్తలు
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన









