కోవిడ్ 19తో సౌదీ లో 4 వేలు దాటిన మరణాలు
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వైరస్ బారిన పడి మరో 33 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో కింగ్డమ్ పరిధిలో కరోనా మృతుల సంఖ్య 4,015కి చేరింది. మరోవైపు సౌదీ వ్యాప్తంగా కొత్తగా 822 మందికి వైరస్ సోకింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు జెడ్డాలో 48, మక్కాలో 48, దమ్మమ్ 45, రియాద్ 41, మదీనాలో 40 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. లేటెస్ట్ గా మరో 1,099 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,95,063 మందికి చేరింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







