ఇమ్మోరల్ యాక్ట్స్: నలుగురు వలసదారుల అరెస్ట్
- September 10, 2020
మస్కట్: నలుగురు వలసదారులు, ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా వున్నారు. నిందితులంతా ఆసియా జాతీయులుగా గుర్తించారు. పబ్లిక్ మోరల్స్కి విరుద్ధంగా నిందితులు వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రాపర్టీ ఓనర్స్ ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. కాగా, అల్ బురైమీ పోలీస్, ఓ వ్యక్తి సైబర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించి ఓ బాలికపై అభ్యంతకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







