ఇమ్మోరల్ యాక్ట్స్: నలుగురు వలసదారుల అరెస్ట్
- September 10, 2020మస్కట్: నలుగురు వలసదారులు, ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా వున్నారు. నిందితులంతా ఆసియా జాతీయులుగా గుర్తించారు. పబ్లిక్ మోరల్స్కి విరుద్ధంగా నిందితులు వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రాపర్టీ ఓనర్స్ ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. కాగా, అల్ బురైమీ పోలీస్, ఓ వ్యక్తి సైబర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించి ఓ బాలికపై అభ్యంతకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్