ఇమ్మోరల్ యాక్ట్స్: నలుగురు వలసదారుల అరెస్ట్
- September 10, 2020
మస్కట్: నలుగురు వలసదారులు, ఇమ్మోరల్ యాక్ట్స్కి పాల్పడుతున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఓ మహిళ కూడా వున్నారు. నిందితులంతా ఆసియా జాతీయులుగా గుర్తించారు. పబ్లిక్ మోరల్స్కి విరుద్ధంగా నిందితులు వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రాపర్టీ ఓనర్స్ ఈ తరహా వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. కాగా, అల్ బురైమీ పోలీస్, ఓ వ్యక్తి సైబర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించి ఓ బాలికపై అభ్యంతకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







