మాజీ రాయబారి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ కుమార్ టాక్ షో
- September 10, 2020
మనామా:మాజీ భారత రాయబారి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ కుమార్, శుక్రవారం టాక్ షో నిర్వహించనున్నారు బహ్రెయిన్లో. చీఫ్ ఎవాంజెలిస్ట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు స్ట్రేటజీ (గూగుల్) గోపీ కళాయిల్ గెస్ట్ ఆఫ్ హానర్గా వ్యవహరిస్తారు.‘డికోడింగ్ లీడర్షిప్’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







