మాజీ రాయబారి ప్రొఫెసర్‌ డాక్టర్‌ మోహన్‌ కుమార్‌ టాక్‌ షో

- September 10, 2020 , by Maagulf
మాజీ రాయబారి ప్రొఫెసర్‌ డాక్టర్‌ మోహన్‌ కుమార్‌ టాక్‌ షో

మనామా:మాజీ భారత రాయబారి ప్రొఫెసర్‌ డాక్టర్‌ మోహన్‌ కుమార్‌, శుక్రవారం టాక్‌ షో నిర్వహించనున్నారు బహ్రెయిన్‌లో. చీఫ్‌ ఎవాంజెలిస్ట్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మరియు స్ట్రేటజీ (గూగుల్‌) గోపీ కళాయిల్‌ గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా వ్యవహరిస్తారు.‘డికోడింగ్‌ లీడర్‌షిప్‌’ అనే అంశంపై ప్యానల్‌ డిస్కషన్‌ జరుగుతుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com