మాజీ రాయబారి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ కుమార్ టాక్ షో
- September 10, 2020
మనామా:మాజీ భారత రాయబారి ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ కుమార్, శుక్రవారం టాక్ షో నిర్వహించనున్నారు బహ్రెయిన్లో. చీఫ్ ఎవాంజెలిస్ట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు స్ట్రేటజీ (గూగుల్) గోపీ కళాయిల్ గెస్ట్ ఆఫ్ హానర్గా వ్యవహరిస్తారు.‘డికోడింగ్ లీడర్షిప్’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







