బహ్రెయిన్ నిర్వాసితులు ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయరాదు
- February 11, 2016
బహ్రెయిన్ లో నిర్వాసితులు ఇకపై ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయడానికి అనుమతించబడదని పరిశ్రమలు, వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక నూతన వాస్తవమైన వాణిజ్య నమోదు నిర్వాహణ సేవలు బహ్రైనీయులకు మంజూరు చేయబడనున్నాయి. అయెతే, బహుళ స్థానాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఒక చిరునామా , వాణిజ్య రికార్డులు లేనివారిని అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఒక వాస్తవ చిరునామా లేకుండా ఉన్న వారి వ్యాపారాలకు కేవలం చట్టబద్ధత మాత్రమె ఉంటుందని ఒక ప్రకటనలో సంబంధిత శాఖ వివరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







