బెంగళూరు చిరుతపులులు సంచరిస్తున్నాయన్న వదంతులు
- February 11, 2016
బెంగళూరు వాసులను చిరుతపులులు వణికిస్తున్నాయి. వారం కిందట వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని విబ్జేఆర్ పాఠశాలలోకి చిరుత వచ్చివెళ్లింది. మళ్లీ నాలుగు రోజులకే అదే పాఠశాల్లోకి చిరుత రాగా దానిని వీడియో తీస్తున్న వ్యక్తిని అది తీవ్రంగా గాయపరిచింది. చివరికి అటవీ శాఖ అధికారులు దానిని బంధించి జూకు తరలించారు. అయినప్పటికీ చిరుతపులులు సంచరిస్తున్నాయన్న వదంతులతో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు భయపడుతున్నారు. దాంతో స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేశారు. ముందు 134 పాఠశాలలకు సెలవు ప్రకటించగా, నిన్న మరో 60 స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







