ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లు దుబాయ్కి
- February 11, 2016
దుబాయ్ హోల్డింగ్ ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని దక్కించుకోనుంది. కోచితోపాటు ఇంకొన్ని నగరాలకు సంబంధించి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయనీ, భారత ప్రభుత్వం నుంచి తగిన నిర్ణయం వచ్చేదాకా వాటి వివరాలు వెల్లడించలేకపోతున్నామని దుబాయ్ హోల్డింగ్స్ ఛైర్మన్ అహ్మద్ బిన్ బ్యాట్ చెప్పారు. టెకామ్ ద్వారా దుబాయ్ హోల్డింగ్ కోచి, తిరువనంతపురం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యింది. ఫిబ్రవరి 20న ఫస్ట్ ఫేస్ ప్రారంభం జరుగుతుంది. కోచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో తొలి స్థానం దక్కించుకోగా, మొత్తం 96 స్మార్ట్ సిటీలను చేపట్టాలనే లక్ష్యంతో ఉంది భారత ప్రభుత్వం. వీటిల్లో తొలి జాబితా కింద 20 నగరాలను ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









