బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి దాడి
- February 14, 2016
బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర నైజీరియాలోని మారుమూల గ్రామాలైన యకారీ, కచీఫా గ్రామాల్లోకి మిలిటెంట్లు బైక్, వ్యాన్లలో వచ్చారు. వెంటనే గన్లతో విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 30 మంది గ్రామస్తులు మృతి చెందారు. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ రెండు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







