కంపెనీలు, సంస్థలు ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించాలి
- February 16, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కంపెనీలకు, సంస్థలకు ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఓ ప్రకటనలో ఈ మేరకు స్పష్టంగా పేర్కొంది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్. బహ్రెయిన్ వ్యాప్తంగా ట్రాఫిక్ పెట్రోల్స్ ఏర్పాటు చేయబడిందనీ, నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాహనాలు, ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







