ఎగ్జిట్ పర్మిట్ డిస్ప్యూట్స్ కమిటీకి క్యాబినెట్ ఆమోదం
- February 18, 2016
వలసదారుల ఎంట్రీ, ఎగ్జిట్ మరియు రెసిడెన్సీ పర్మిట్స్కి సంబంధించి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఖతార్ స్టేట్ క్యాబినెట్ డ్రాఫ్ట్ని అప్రూవ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. వలసదారుల ఎగ్జిట్ పర్మిట్స్కి సంబంధించి స్పెషల్ కమిటీ ఇకపై అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రతినిథి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే మరో ఇద్దరు అథికారులు ఇందులో ఉంటారు. కొత్త చట్టం ప్రకారం ఎగ్జిట్ పర్మిట్ కోసం స్పాన్సర్ లేదా యజమాని పర్మిషన్ అవసరంలేదు. యజమానికి మూడు రోజుల ముందుగా సమాచారం ఇచ్చి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఒకవేళ యజమాని నుంచి అభ్యంతరం వస్తే, ఇరు వర్గాలూ గ్రీవెన్సెస్ కమిటీ ముందు హాజరవుతారు. అత్యవసర సందర్భాల్లో యజమానికి సమాచారం ఇచ్చి, సంబంధిత అథారిటీ ఆమోదంతో ఎగ్జిట్ పర్మిట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









