ఎగ్జిట్ పర్మిట్ డిస్ప్యూట్స్ కమిటీకి క్యాబినెట్ ఆమోదం
- February 18, 2016
వలసదారుల ఎంట్రీ, ఎగ్జిట్ మరియు రెసిడెన్సీ పర్మిట్స్కి సంబంధించి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఖతార్ స్టేట్ క్యాబినెట్ డ్రాఫ్ట్ని అప్రూవ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. వలసదారుల ఎగ్జిట్ పర్మిట్స్కి సంబంధించి స్పెషల్ కమిటీ ఇకపై అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రతినిథి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే మరో ఇద్దరు అథికారులు ఇందులో ఉంటారు. కొత్త చట్టం ప్రకారం ఎగ్జిట్ పర్మిట్ కోసం స్పాన్సర్ లేదా యజమాని పర్మిషన్ అవసరంలేదు. యజమానికి మూడు రోజుల ముందుగా సమాచారం ఇచ్చి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఒకవేళ యజమాని నుంచి అభ్యంతరం వస్తే, ఇరు వర్గాలూ గ్రీవెన్సెస్ కమిటీ ముందు హాజరవుతారు. అత్యవసర సందర్భాల్లో యజమానికి సమాచారం ఇచ్చి, సంబంధిత అథారిటీ ఆమోదంతో ఎగ్జిట్ పర్మిట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







