డ్రగ్ స్మగ్లర్స్కి మరణశిక్షే
- February 18, 2016
ఒమన్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేవారికి ఇకపై మరణ శిక్ష తప్పదని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఒమన్లో డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ సరఫరా వంటివాటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ సేవించేవారికి అత్యధికంగా మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 3000 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించబడుతుంది ఆర్టికల్ 43 ప్రకారం. ఈ చట్టం ష్ట్రక్రింద వలసదారులెవరైనా దోషులుగా తేలితే, దేశం నుంచి బహిష్కరించబడటంతోపాటు, ఇంకెప్పుడూ ఒమన్లో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా చికిత్సలో భాగంగా డ్రగ్స్ సేవించాల్సి వస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వారికి ఈ చట్టం నుంచి మినహాయింపునిస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









