డ్రగ్ స్మగ్లర్స్కి మరణశిక్షే
- February 18, 2016
ఒమన్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేవారికి ఇకపై మరణ శిక్ష తప్పదని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఒమన్లో డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ సరఫరా వంటివాటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ సేవించేవారికి అత్యధికంగా మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 3000 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించబడుతుంది ఆర్టికల్ 43 ప్రకారం. ఈ చట్టం ష్ట్రక్రింద వలసదారులెవరైనా దోషులుగా తేలితే, దేశం నుంచి బహిష్కరించబడటంతోపాటు, ఇంకెప్పుడూ ఒమన్లో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా చికిత్సలో భాగంగా డ్రగ్స్ సేవించాల్సి వస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వారికి ఈ చట్టం నుంచి మినహాయింపునిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







