ఏపీ సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్

- December 23, 2020 , by Maagulf
ఏపీ సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్

అమరావతి:ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి జగన్ ను ఈ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు.ఆయనతో పాటు డీజీపి గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయునున్న విషయం తెలిసిందే, అదే రోజు సీఎస్ గా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com