ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- July 08, 2026
దోహా: హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఖతార్ ట్యాంకర్ అల్ రెకయ్యాత్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖతార్ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ నౌకాయాన భద్రతను తీవ్రంగా ఉల్లంఘించడమే కాక, ప్రపంచ ఇంధన సరఫరా భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ దేశంలోని ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మోహ్సెన్ మొహమ్మద్ ఘనీకి విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ హెచ్ఈ ఇబ్రహీం నిరసన తెలియజేస్తూ.. మెమోను జారీచేశారు.
ఇరాన్ దాడి అంతర్జాతీయ నౌకాయాన భద్రతకు మరియు ప్రాంతీయ స్థిరత్వానికిముప్పు కలిగిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ నౌకాయానానికి మరియు ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రమాదం కలిగించకుండా ఉండాలని ఖతార్ డిమాండ్ చేసింది. ఈ దాడికి తక్షణ వివరణ ఇవ్వాలని, ఇది పునరావృతం కాకుండా నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ చట్టంలోని సంబంధిత నిబంధనలను పూర్తిగా పాటించాలని ఇరాన్కు ఖతర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...







