70 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రణాళిక
- December 31, 2020
దుబాయ్: 2021లో దుబాయ్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా ప్రణాళికలు రచించారు. ఫైజర్ మరియు బయో ఎన్టెక్ రూపొందించిన వ్యాక్సిన్ని ఉచితంగానే అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ముందస్తుగా 60 ఏళ్ళ పైబడినవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2021 ముగిసేనాటికి 70 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఏప్రిల్లో రెండో ఫేజ్ వ్యాక్సినేషన్ పౌరులందరికీ అలాగే నివాసితులందరికీ అందుతుందని దుబాయ్ స్టీరింగ్ కమిటీ - కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఛైర్ విమెన్ ఫరీదా అల్ ఖాజా చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష