భారత్ లో కొత్తగా 19,078 కరోనా కేసులు
- January 02, 2021
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఇది శుభపరిణామం అని చెప్పాలి.గతంలో 80వేలకు పైగా కేసులు నమోదవుతుండేవి. అయితే, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో రోజుకు వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో గడిచిన 24 గంటలలో కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది.ఇందులో 99,06,387 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,50,183 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 224 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,49,218 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









